గోదావరి పుష్కరాలు 2027: కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ.. ఘాట్లు, రోడ్ల అభివృద్ధిపై సర్కార్ ఫోకస్

2027లో జరగనున్న పవిత్ర గోదావరి పుష్కరాల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పుష్కరాల ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్…

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు: 12 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతిస్తూ జీఓ జారీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఉపాధి మరియు ఉన్నత విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో చారిత్రాత్మకమైన జీఓ నంబర్ 30ని విడుదల చేసింది.…

ఏపీ రైతులకు ఉగాది కానుక: మార్చి 13న అన్నదాత సుఖీభవ నిధుల విడుదల!

ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉగాది పండుగకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులను…

పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి బిగ్ క్లారిటీ: ‘నిర్ణయం తీసుకుంటే అందరికీ చెప్పే తీసుకుంటా’

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది. ఈ…

భారత్ వద్ద 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు: రాజ్యసభలో కేంద్ర మంత్రి సురేష్ గోపి వెల్లడి!

అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారతదేశ ఇంధన నిల్వలపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం…

నెటిజన్ రాసిన ఆర్టికల్ చూసి రష్మిక ఎమోషనల్: “నన్ను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు”.. ప్రేమపై క్రేజీ కామెంట్స్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన గురించి, తన…

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు: మొదటి మూడు స్థానాలూ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలవే!

మహిళా దినోత్సవం సందర్భంగా ‘భారత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం, ప్రాతినిధ్యం’ అనే అంశంపై ఏడీఆర్ సంస్థ కీలక నివేదికను విడుదల చేసింది.…

‘‘ట్రంప్, వారి కళ్లలోకి చూడు’’.. 160 మంది చిన్నారుల మరణంపై ఇరాన్ పత్రిక భావోద్వేగ ఫ్రంట్ పేజీ!

ఇరాన్‌పై జరిగిన దాడుల్లో మినాబ్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు బలికావడంపై ఇరాన్ మద్దతు ఉన్న ‘టెహ్రాన్ టైమ్స్’ పత్రిక తీవ్రంగా స్పందించింది.…

పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష! మహబూబాబాద్ ఫంక్షన్ హాల్ ఓనర్ షాకింగ్ బోర్డు.. సెక్షన్ 441 ఏం చెబుతోంది?

పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ వస్తే చాలు.. ఆహ్వానం లేకుండానే భోజనాలకు వెళ్లే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అయితే ఇలాంటి ‘పిలవని…

కావూరి సాంబశివరావు మృతి చెందారన్న వార్తలు అబద్ధం: స్పష్టం చేసిన కుటుంబ సభ్యులు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారంటూ సోమవారం మధ్యాహ్నం నుంచి…