ఆగ్రాలో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం..

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో మిగ్-29 జెట్ ఫైటర్ విమానం కూలిపోయింది. ఈ మేరకు అధికారులను ఉటంకిస్తూ ఏఎన్ఐ మీడియా సంస్థ…

ఈ నెల 8న యాదాద్రికి సీఎం రేవంత్…వీటిపై స‌మీక్ష‌..!

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8వ తేదీన యాదాద్రికి వెళ్ల‌నున్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఇప్ప‌టికే ఓసారి యాద్రాద్రిలో ప‌ర్య‌టించ‌గా ఇది…

15 వేల కోట్ల అమరావతి రుణానికి వరల్డ్ బ్యాంక్ కీలక షరతు-అమలుకు సిద్ధమైన సర్కార్..!

ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ షరతులతో అంగీకరించింది. ప్రభుత్వం కోరిన…

తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల..!

తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ…

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన..

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డు లేకపోయినప్పటికీ పేదవారు, బహు పేదవారి కేటగిరీ…

క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు… ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పెంపు..

నూతన క్రీడా పాలసీపై సమీక్ష సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు క్రీడాకారులకు తీపి కబురు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా…

ప్ర‌భుత్వాసుపత్రుల‌పై సర్కార్ ఫోక‌స్..మందుల కొర‌తకు చెక్..!

ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరతపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత ఉన్న సంగతి తెలిసిందే. డాక్టర్లు…

మత్స్యకారులకు నష్టం రాకుండా చూడాలి..ఫార్మా కంపెనీలకు పవన్ వార్నింగ్…!

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పిఠాపురం ప్రజల అండతోనే తాను…

కారు ప్రమాదంపై స్పందించిన విజయమ్మ..! ఘాటు వ్యాఖ్యలు..!

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ మరోలేఖను సంధించారు. అయితే, ఈ సారి ఆస్తుల గురించి కాదు. ఆమె…

బీసీ జనాభా లెక్కింపునకు ప్రత్యేక కమిషన్..!

తెలంగాణా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కులగణనకు టాప్ ప్రయారిటీ ఇస్తున్న సీఎం…