గత పదేళ్లపాలన కంటే పదకొండు నెలల్లో మెరుగైన పాలన అందించామని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వరంగల్…
Author: editor tslawnews
సీతారామన్, జైశంకర్తో సీఎం చంద్రబాబు భేటీ, పన్నులు, ఇమ్మిగ్రేషన్, సింగపూర్ సహకారంపై చర్చ..
రెండురోజుల టూర్లో భాగంగా ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు బిజి బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి ఆర్థిక సాయం…
జగన్కు షాక్.. మండలిలో కూటమి బిల్లులు పాస్, అదెలా..?
ఏపీలో రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. శాసనసభ వేదికగా ఒకప్పుడు రాజకీయాలు నడిచేవి. ఈసారి మండలి వేదికైంది. మండలి వేదికగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి.…
తిరుమలలో కొత్త రూల్స్..!
తిరుమల టీటీడీ కొత్త బోర్డు ఏర్పడి రెండు వారాలు గడిపోయింది. ఛైర్మన్తోపాటు బోర్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. తొలి సమావేశం జరిగిందా?…
నెరవేరనున్న అయ్యప్ప స్వాముల కల..!
కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు సన్నద్ధమౌతోన్నారు. కార్తీక మాసం ఆరంభమైన నేపథ్యంలో ఏపీ, తెలంగాణతో పాటు…
వర్గ రాజకీయం- ఉప ముఖ్యమంత్రికి సీఎం కుర్చీ ఆఫర్ .
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోన్నాయి. నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో…
అల్లు అర్జున్ జాతీయ అవార్డు రహస్యం తెలిసిపోయింది..!
‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా రంగ ప్రవేశం చేసి ‘ఆర్య’ చిత్రంతో అందరి హృదయాలను గెలుచుకున్న అల్లు అర్జున్ ‘పుష్స’ చిత్రంతో పాన్…
‘డాకు మహారాజ్’గా బాలయ్య.. అదిరిపోయిన టీజర్..
టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఎన్బీకే 109’ మూవీ టీజర్ వచ్చేసింది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై…
ఢిల్లీతో సంబంధాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టం చేసారు. మహిళలను కించ పరిచే విధంగా ఎవరైనా పిచ్చి రాతలు ..పోస్టింగ్స్ పెడితే…
గురుకులాల్లో నాసిరకం భోజనంపై సీఎం రేవంత్ సీరియస్..!
రెసిడెన్షియల్ స్కూళ్లలో నాసిరకం భోజనం పెడితే చర్యలు తప్పవంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నాసిరకం బియ్యం, కూరగాయలు సరఫరా…