చైనాతో బంధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!

భారత్, పొరుగు దేశమైన చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.…

విద్యావ్యవస్థపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

స్కూళ్లు, కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరుకు సీఎం ఆదేశం విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి కొత్త విధానం వర్తింపు విద్యాసంస్థల నిర్మాణ…

రుషికొండ భవనాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్..

రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ఏ విధంగా వినియోగించాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. భవనాల వినియోగంపై…

హైకోర్టుకు వచ్చిన ప్రతిసారి పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోరినా.. నిరాకరించారు: సుగాలి ప్రీతి తల్లి..

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు…

భారతీయులకు షాక్.. హెచ్-1బీ వీసాలపై అమెరికా కొరడా.. !

అమెరికాలో అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై ట్రంప్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ వీసాల కింద జరిగే నియామక ప్రక్రియల్లో…

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

హైవోల్టేజ్ అసెంబ్లీ వార్ కు రంగం సిద్ధమైంది. ఓవైపు కాళేశ్వరం రిపోర్ట్ హీట్.. ఇంకోవైపు ఫాంహౌజ్ లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీట్..,…

విశాఖలో అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్..

విశాఖలో అడుగు పెట్టనుంది గూగుల్. ఈ సంస్థ సుమారు 50 వేల కోట్ల పెట్టుబడితో.. 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు…

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ఘర్షణ..! సీటు కోసం బూతు దాకా వెళ్లిన వాగ్వాదం..!

ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ, పురుషుడు మధ్య సీటు కోసం పెద్ద ఎత్తున గొడవ…

వరదలతో ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షల పేరుతో కాలక్షేపం-: హరీష్ రావు..

రాష్ట్రంలో వరదలతో ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు…

ఈ సమయంలో ఒలింపిక్స్ క్రీడల గురించి సమీక్ష చేస్తారా?: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్..,!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలు భారీ వర్షాలతో తీవ్ర…