జమ్ము కశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్..!11మంది మృతి, పలువురికి గాయలు..

జమ్ము కశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. భారీ వర్షాల కారణంగా రాంబాన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 11 అక్కడికక్కడే మృతి…

హత్యకు కుట్రపై కోటంరెడ్డి ప్రెస్ మీట్..! ఏమన్నారంటే..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేసిన న్యూస్ ఇది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు కుట్ర జరిగింది. కేబినెట్ రేసులో…

బనకచర్ల ప్రాజెక్ట్ పై మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..!

బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి అయితే రాష్ట్రానికి…

ఏపీలో ఇంటర్‌ విద్యలో మార్పులు.. ఫిబ్రవరి నుంచి పరీక్షలు..

కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది ఏపీలోని కూటమి సర్కార్. ప్రాథమిక నుంచి పీజీ వరకు రకరకాల…

బీసీల 42% రిజర్వేషన్ అమలుకై ప్రతి జిల్లాలో సత్యాగ్రహ దీక్ష చేపట్టడానికి సంసిద్ధంగా ఉండాలి – న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

హైదరాబాద్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారిని ఘనంగా…

జపాన్, భారత్ కలిస్తే అద్భుతాలే: టోక్యోలో మోదీ..

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచ దేశాలు కేవలం మన వృద్ధిని గమనించడమే కాకుండా మనపై గట్టి నమ్మకంతో ఉన్నాయని ప్రధాని…

సైకిల్ పై వందల కిలోమీటర్ల యాత్ర.. మహిళా అభిమానికి చిరంజీవి అండ..

అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందో చాటిచెప్పిన ఓ మహిళకు, మెగాస్టార్ చిరంజీవి తన ఉదార హృదయంతో అండగా నిలిచారు. తనను…

ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఏపీకి లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం: సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌ను ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు పటిష్ఠ‌మైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో…

రామసేతుకు జాతీయ హోదా..!

రామసేతువును జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాలన్న డిమాండ్‌పై సుప్రీంకోర్టు కీలక ముందడుగు వేసింది. ఈ అంశంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి…

భారత ఎకానమీపై ట్రంప్ వ్యాఖ్యలు.. ఆస్ట్రేలియా మంత్రి కీలక వ్యాఖ్యలు..

భారత ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన “డెడ్ ఎకానమీ” అనే విమర్శలను ఆస్ట్రేలియా తీవ్రంగా ఖండించింది.…