చైనా ఇంజనీరింగ్ అద్భుతం: ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్ ప్రారంభం

చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతంలో అద్భుతమైన ఇంజనీరింగ్ విన్యాసం ఆవిష్కృతమైంది. తియాన్షాన్ పర్వత శ్రేణులను తొలిచి నిర్మించిన ‘తియాన్షాన్ షెంగ్లీ టన్నెల్’ అధికారికంగా…

2025లో చంద్రబాబు రాజకీయ గ్రాఫ్: సవాళ్లు, వ్యూహాలు మరియు పరిపాలనా దక్షత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడుకు 2025 సంవత్సరం ఒక కీలకమైన పరీక్షా కాలంగా మారింది. గత…

మద్యం మత్తులో బీజేపీ నేత బీభత్సం: చలిమంట కాచుకుంటున్న వారిపైకి కారు దూసుకెళ్లి ఇద్దరు మృతి

మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో అధికార పార్టీ నేత మద్యం మత్తులో సృష్టించిన బీభత్సం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. పోర్సా ప్రాంతంలో…

తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకలు: మాధవీలతను ఆహ్వానించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సర్వం సిద్ధం చేస్తున్నారు. పెన్నానది…

ఏపీలో జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు సమీక్ష: డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు మరియు మండలాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి…

హైదరాబాద్ వార్షిక నేర నివేదిక 2025: ఓవరాల్‌గా తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరుగుతున్న అఘాయిత్యాలు

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరానికి సంబంధించి నేరాల గణాంకాలను సీపీ సజ్జనార్ విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే…

‘పుష్ప 2’ తొక్కిసలాట కేసు: కోర్టులో చార్జిషీటు దాఖలు.. ఏ11గా హీరో అల్లు అర్జున్!

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద గతేడాది (డిసెంబర్ 4, 2024) జరిగిన ఈ ఘటనలో రేవతి అనే మహిళ…

మృత్యుపాశంగా మారుతున్న చైనా మాంజా: సరదా కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు!

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో ఆకాశంలో గాలిపటాల సందడి మొదలైంది. అయితే, పతంగుల పోటీలో గెలవాలనే పట్టుదలతో కొందరు ఉపయోగిస్తున్న ‘చైనా…

మత సామరస్యానికి మకుటం: మసీదు కోసం భూమిని దానం చేసిన సిక్కు మహిళ!

పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లా జాఖ్వాలి గ్రామంలో భారతీయుల ఐక్యత చాటిచెప్పే అరుదైన దృశ్యం కనిపించింది. ఆ గ్రామంలో నివసిస్తున్న ముస్లిం…

దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా దియా బినూ రికార్డు!

కేరళలోని కొట్టాయం జిల్లా పాలాయ్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా 21 ఏళ్ల దియా బినూ పులిక్కకండం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. భారత స్థానిక…