సీట్ల ఖరారుపై ఆశావహుల ఎదురుచూపు..

సీట్ల ఖరారుపై కూటమి పార్టీల ఆశావహుల ఎదురుచూస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థులకు బీజేపీ, టీడీపీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. టీడీపీలో ఇంకా 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాలేదు. జనసేనలో ఐదు, బీజేపీలో 10 స్థానాలపై ఇంకా స్పష్టత రాలేదు. పి.గన్నవరం టీడీపీ అభ్యర్థి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పి.గన్నవరం, అనపర్తి టీడీపీ స్థానాలపై డైలమా కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *