రంగారెడ్డి జిల్లా :తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య.శిల్ప(17),మల్లేశ్(20) ప్రేమ వివాహానికి ఒప్పుకోకుండా ఆలస్యం చేస్తున్నారని తొందరపడి ఆత్మహత్య చేసుకున్నరు, వీరి కులాలు ఒక్కటే అయినప్పటికీ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో రాత్రి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు.
