సెక్రటేరియట్ లోనే రెండు పథకాల ప్రారంభం.. చేవెళ్లలో సభ..

తెలంగాణలో నేడు మరో రెండు పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌.. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలు చేయనుంది. అయితే మధ్యహ్నం 3 గంటలకు సెక్రటేరియట్ లోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు పథకాలను ప్రారంభించనున్నారు. ఇక సాయంత్రం చేవెళ్లలో భారీ బహిరంగ సభ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటన రద్దు కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *