చంద్రుడిపై అడుగు పెట్టిన US ల్యాండర్..

దాదాపు 50 ఏళ్ల తర్వాత అమెరికా చేపట్టిన చంద్ర మండల యాత్ర సక్సెస్ అయింది. ఇంట్యూటివ్ మెషీన్స్ కంపెనీకి చెందిన నాసా ప్రయోగించిన ప్రైవేట్ ల్యాండర్ ‘ఒడిస్సస్’ గురువారం చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టింది. ఏ ప్రాంతంలో ల్యాండ్ అయిందో, దాని పరిస్థితి ఏమిటో నాసా వెల్లడించలేదు. చంద్రుడిపై ల్యాండర్ దిగిన తర్వాత లైవ్ టెలికాస్ట్‌ను నాసా నిలిపి వేసింది. బలహీనమైన సిగ్నల్స్‌ను పునరుద్ధరిస్తామని నాసా పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *