ఒకే వేదికపై మోదీ-చంద్రబాబు-పవన్..?

వచ్చే నెల 2వ తేదీన ఏపీ, తెలంగాణల్లో మోడీ పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. ఏపీలో టీడీపీ- జనసేన కూటమితో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధపడిందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. మోడీ ఏపీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే జరిగితే మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వేదికను పంచుకోవడం ఖాయమైనట్లే. కాగా, బీజేపీతో పొత్తుపై ఈ నెల 21వ తేదీన చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *