మార్చి 14 వరకు గ్రాడ్యుయేట్‌ ఓటుకు దరఖాస్తులు..

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు నమోదు ప్రక్రియను నిలిపివేయలేదని సీఈవో వికాస్ రాజ్ స్పష్టం చేశారు. మార్చి 14వ తేదీ వరకు అభ్యంతరాలతో పాటు కొత్త దరఖాస్తులను స్వీకరించి పరిశీలిస్తామన్నారు. ఏప్రిల్ 4న తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ఓటుకు అర్హులైన వారు ఫామ్-18 సమర్పించాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 6 నాటికి 4.60 లక్షల మంది అభ్యర్థులు ఓటుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *