ఏసిబి వలలో మరో ఎంపీడీవో

ఖమ్మం జిల్లా  మధిరలో ఎంపిడిఓ గా పనిచేసి  ప్రస్తుతం గుండాల ఎంపిడిఓ గా పనిచేస్తున్న అంబాళ్ళ శ్రీనివాసరావు 50 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *