కరీంనగర్ జిల్లా:- తిమ్మాపూర్ మండలం అలుగునుర్ జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొన్న కారు వ్యక్తి మృతి…మృతుడు జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పశిగమా గ్రామానికి చెందిన వాసం తిరుపతి(24) గా గుర్తింపు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తిమ్మాపూర్ పోలీసులు తెలిపారు