కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని యువతి హాత్మహత్య…


కుషాయిగూడ:కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని యువతి హాత్మహత్య…
మృతురాలు కృష్ణ నగర్ లో ఈ రోజు తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని మృతి. మృతి కి గల కారణం మృతురాలు 2 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ని ప్రేమించింది. కానీ ఆ వ్యక్తి కి వేరే అమ్మాయి తో వివాహం జరిగింది. అయినను మృతురాలు అతని తో మాట్లాడుతూ ఉండగా, విషయం తెలుసుకుని మృతురాలు తల్లిదండ్రులు మృతురాలిని మందలించగా ఈ రోజుఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని హాత్మహత్య చేసుకుంది పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *