మృత్యువుతో పోరాడుతున్నా వెంకటేష్ ను కుటుంబాన్ని పరామర్శించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రనికి చెందిన రంగనవేణి వెంకటేష్ తండ్రి మల్లయ్య (23) మండలంలోని ఈనెల 6వ తేదీన గుండ్లపల్లి స్టేజ్ వద్ద ఆర్టీసీ బస్సు ,బైక్ ఢీ కొని తలకు తీవ్రంగా గాయపడ్డాడు ప్రథమ చికిత్స కోసం కరీంనగర్ పట్టణంలోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వెంకటేష్ ను మరియు వారి కుటుంబ సభ్యులను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పరామర్శించారు ఎంపీ తోపాటు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపొట్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజ్ కోటి మరియు బీజేపీ గన్నేరువరం మండల నాయకులు బోయిని మల్లయ్య,అన్నాడి అనిల్ రెడ్డి, రంగనవేణి రజనీకాంత్,యువకులు, కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *