కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రనికి చెందిన రంగనవేణి వెంకటేష్ తండ్రి మల్లయ్య (23) మండలంలోని ఈనెల 6వ తేదీన గుండ్లపల్లి స్టేజ్ వద్ద ఆర్టీసీ బస్సు ,బైక్ ఢీ కొని తలకు తీవ్రంగా గాయపడ్డాడు ప్రథమ చికిత్స కోసం కరీంనగర్ పట్టణంలోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వెంకటేష్ ను మరియు వారి కుటుంబ సభ్యులను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పరామర్శించారు ఎంపీ తోపాటు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపొట్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజ్ కోటి మరియు బీజేపీ గన్నేరువరం మండల నాయకులు బోయిని మల్లయ్య,అన్నాడి అనిల్ రెడ్డి, రంగనవేణి రజనీకాంత్,యువకులు, కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు