కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు..

దేశంలో మళ్లీ కోవిడ్-19 కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతోంది. దాంతో అప్రమత్తమైన కేంద్రం కిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పండుగల సందర్భంగా కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు మాస్కులు ధరించాలని సూచించింది. కాగా, కేరళ, గోవా రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరిగాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *