కొనసాగుతున్న కేబినెట్ సమావేశం..

తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్‌ సమావేశం భేటీ అయింది. కేబినెట్‌ సమావేశానికి మంత్రులు హాజరైయ్యారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై భేటీలో చర్చ జరుగుతుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *