తెలంగాణ సీఎల్పీ నేత ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎల్పీ నేత ఎంపిక పూర్తి కాకపోవడంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధిష్ఠానంతో చర్చించడానికి ఢిల్లీ బయల్దేరారు. దీంతో అధిష్ఠానం నుంచి ప్రకటన వచ్చాకే కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలవనున్నారు. మరోవైపు ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాజ్భవన్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.