ఐపీఎల్ వేలానికి 1166 మంది ప్లేయర్లు నమోదు..

డిసెంబర్ 19న ఐపీఎల్ వేలం జరుగనుంది. అయితే 10 ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఐపీఎల్‌ పిలుపునివ్వగా 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకున్నారు. 77 ఖాళీలు ఉండగా అందులో 30 విదేశీ క్రికెటర్ల స్థానాలు ఉన్నాయి. డిసెంబర్‌ 19న దుబాయ్‌లో వేలం నిర్వహించనున్నారు. 1166 మంది క్రికెటర్ల జాబితాను ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు పంపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *