నేటి ప్రధాన వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ : 
► ఏపీలో 149కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

తెలంగాణ :
► తెలంగాణలో 154కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

జాతీయం : 
► దేశవ్యాప్తంగా 2,069కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
► కరోనా బారిన పడి 53 మంది మృతి
► దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం

ప్రపంచం :
►10 లక్షలకు చేరువలో కరోనా కేసులు 
► 50వేలకు పైగా కరోనా మరణాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *