ఉచిత బియ్యంపై కేంద్రం కీలక నిర్ణయం..

ఉచిత రేషన్ బియ్యంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. 2024 జనవరి 1 నుంచి మరో 5 సంవత్సరాల పాటు పేదలకు ఉచిత బియ్యాన్ని సరఫరా చేయనుంది. దీంతో దాదాపు 81 కోట్ల మంది అర్హులు లబ్ధి పొందనున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు ఒక్కొక్కరికీ నెలకు 5 కిలోల చొప్పున రేషన్ ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *