ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష..

కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఇద్దరు ఐఏఎస్‌లకు నెల రోజుల జైలు శిక్ష పడింది. జె. శ్యామలరావు, పోలా భాస్కర్‌కు హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఇద్దరు ఐఏఎస్‌లకు రూ. వెయ్యి చొప్పున హైకోర్టు జరిమానా విధించింది. నీరు-చెట్టు అంశంపై హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని ఈ చర్యలు తీసుకుంది. వచ్చే నెల 8లోపు రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ వద్ద లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *