ఆ పథకంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

జగనన్న విద్యా దీవెన పథకం నిధులను ఈ నెల 29న సీఎం జగన్ విడుదల చేయనున్నారు. కాగా తాజాగా ఈ నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించిన వారు, అలాగే కారు, ట్యాక్సీ, ఆటో మొదలైనవి ఉంటే ఈ పథకానికి అనర్హులు అని పేర్కొంది. ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలకు ఈ పథకం వర్తించదని వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *