‘జగన్‌ సీఎం అయ్యాక ఫ్యాక్షన్‌ విస్తరించింది’..

జగన్‌ సీఎం అయ్యాక ఫ్యాక్షన్‌ విస్తరించిందని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘నాలుగున్నరేళ్లలో ఫ్యాక్షన్‌ పడగవిప్పింది. వ్యక్తిగత కక్షలతో చెట్లు నరుకుతున్నారు. వ్యక్తిగత కక్షలతో చెట్లు నరకడం చాలా దుర్మార్గం’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *