జగన్ సీఎం అయ్యాక ఫ్యాక్షన్ విస్తరించిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘నాలుగున్నరేళ్లలో ఫ్యాక్షన్ పడగవిప్పింది. వ్యక్తిగత కక్షలతో చెట్లు నరుకుతున్నారు. వ్యక్తిగత కక్షలతో చెట్లు నరకడం చాలా దుర్మార్గం’ అని అన్నారు.