‘న్యాయం జరిగే వరకు పోరాడుతాం’..

కరవుపై రాష్ట్ర ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సమస్యపై 30గంటలు నిరసన చేశామని తెలిపారు. కరవు నివారణకు శుక్రవారం కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తామని ఆయన వెల్లడించారు. కృష్ణా జలాల పునఃపంపిణీపై న్యాయం జరిగే వరకు సుప్రీంకోర్టులో పోరాడుతామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *