మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. మద్యం కేసులో విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అటు ఇసుక కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. మద్యం కేసులో విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అటు ఇసుక కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.