కొందరు ఖాకీలు పోలీసు వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని నారా లోకేశ్ అన్నారు. కోసిగి ఐటీడీపీ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ సాహెబ్పై ఎస్సై దాడి చేసిన ఘటనపై ఆయన స్పందించారు. రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పి.. అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న హూస్సేన్ను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారని ఫైర్ అయ్యారు. జగన్ కిరాయి సైన్యం మాదిరిగా పోలీసులు పనిచేస్తున్నారన్నారు. హుస్సేన్కు తమ పార్టీ అండగా ఉంటుందని హామీనిచ్చారు