విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కాలిపోయి నష్టపోయిన వారికి జనసేన పార్టీ తరఫున రూ.50 వేల చొప్పున వచ్చే రెండు మూడు రోజుల్లో నేనే వచ్చి సాయం అందిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. బోట్లు నష్టపోయిన వారి కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు.