జొమాటో పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 14న

జొమాటో పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 14న ప్రారంభమై 16న ముగియనుంది. ప్రతిపాదిత ఇష్యూలో భాగంగా విక్రయించే షేర్లకు రూ.72-76ను ధరల శ్రేణిగా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా జొమాటో రూ.9,375 కోట్లు సమీకరించాలని అనుకుంటోంది. ఐపీఓలో భాగంగా రూ.9,000 కోట్ల విలువ చేసే కొత్త షేర్లను జొమాటో జారీ చేయనుంది. ఇన్ఫోఎడ్జ్‌ రూ.375 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *