ఏపీకి తప్పిన పెను ముప్పు… ఒడిశావైపు దూసుకెళ్తున్న ఫొణి తుఫాను…
శ్రీకాకుళం ఉత్తర మరియు తీరప్రాంత మండలాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు అధికారులు. ఈ రోజంతా రెడ్ అలర్ట్ కొనసాగనుంది.
శ్రీకాకుళంపై ఫణి తుఫాను పెను ప్రభావం… భీకర గాలులతో భయంకర పరిస్థితులు….
ఇప్పటికే తిత్లీ తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాను ఫణి తుఫాను కూడా సర్వనాశనం చేస్తోంది. ఫణి తుఫాను ప్రభావం శ్రీకాకుళం…
పూరీవైపు దూసుకొస్తున్న ఫణి తుఫాన్… ఉ.8 గంటలకు తీరం దాటే అవకాశం
శ్రీకాకుళం ఉత్తర మరియు తీరప్రాంత మండలాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు అధికారులు. ఈ రోజంతా రెడ్ అలర్ట్ కొనసాగనుంది.
ఇంటర్ ఎఫెక్ట్ : ఉన్నత విద్యలో సంస్కరణలకు పూనుకున్న విద్యా మండలి..
రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో విద్యామండలి చైర్మన్ ఆచార్య పాపిరెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి, వైస్ చైర్మన్లు…
తోటి జవానులపై 18 రౌండ్ల కాల్పులు జరిపిన లక్ష్మీకాంత్ బర్మన్
హౌరాలో డిప్యుటేషన్ మీద ఎన్నికల విధులు నిర్వర్తించడానికి వెళ్లిన జవాను తోటి జవానులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మరణించగా,…
బస్సులో కాల్పులు జరిపిన నిందితుడి కోసం గాలిస్తున్నాం: ఏసీపీ
నేటి ఉదయం సికింద్రాబాద్ నుంచి ఫిలింనగర్ వెళ్లే బస్సులో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఉదయం 10:45…
ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై – ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వివరణ
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న గ్లోబరీనా సంస్థ వ్యవహారంపై ఇంటర్ బోర్డు…
6 వేల మందికి పైగా దర్శనం – రూ.8 లక్షల ఆదాయం..
వేములవాడ: వేసవి సెలవులను పురస్కరించుకుని వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం బుధవారం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజాము నుంచే భక్తులు…
తెలుగులో పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వాలి…ఎపిపిఎస్సీ చర్యల పట్ల యార్లగడ్డ అభ్యంతరం
న్యూఢిల్లీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సీ) చర్యల పట్ల యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.…
మహిళా కాన్ స్టే బుల్ దారుణ హత్య
రామచంద్రాపురం (సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ని ఆమె ప్రియుడు హత్య చేసిన సంఘటన బుధవారం…