ఏపీ ప్రజలకు ఆర్టీజీఎస్ మరో హెచ్చరిక
అమరావతి: ఏపీ ప్రజలకు ఆర్టీజీఎస్ మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాల్పులు వీస్తాయని కాబట్టి…
ఫణి ప్రభావంతో ఒడిశాలో నీట్ వాయిదా
ఒడిశా రాష్ట్రంపై ఫణి సూపర్ సైక్లోన్ బుసలుకొట్టిన నేపథ్యంలో అక్కడ నీట్ పరీక్షను వాయిదా వేశారు. ఆలిండియా స్థాయి మెడికల్ ఎంట్రన్స్…
రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయండి – బిసి రక్షక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కా చంద్రమోహన్
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 119 రెసిడెన్షియల్ పాఠశాలలు వెంటనే మంజూరు చేయాలని, ఆలస్యంగా ప్రారంభిస్తే విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం ఉండదని’’…
సీఎం చంద్రబాబు ఇంటి సమీపంలో అగ్నిప్రమాదం… సీఎం చంద్రబాబు ఫణి తుఫాన్పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని తుఫాన్ నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
అమరావతిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసం సమీపంలో అగ్రిప్రమాదం జరిగింది. కరకట్ట పక్కనే ఉన్న ఎండుగడ్డి తగులబడి పొలాలకు మంటలను వ్యాపించాయి.…
శ్రీలంకలో భారత జర్నలిస్ట్ అరెస్ట్…బాంబు పేలుళ్ల కవరేజీకి వెళ్లి..ఎలాంటి అనుమతి తీసుకోకుండానే నేరుగా స్కూల్ లోపలికి వెళ్లిపోవడంతో అతడిపై పోలీసులు కేసునమోదు చేసి అరెస్ట్ చేశారు.
శ్రీలంక బాంబు పేలుళ్ల కవరేజీకి వెళ్లిన ఓ భారత జర్నలిస్ట్ కటకటాల పాలయ్యాడు. అక్కడి నిబంధనలు తెలుసుకోకుండా కవరేజీ చేసి ఇరుక్కుపోయాడు.…
పవన్ కళ్యాణ్కు షాక్.. జనసేనకు కీలక నేతలు రాజీనామా
ఎన్నికల తర్వాత జనసేన పార్టీకి తొలి షాక్ తగిలింది. జనసేన పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య, మరో నేత అర్జున్ చింతపల్లి…
ఇంటర్ విద్యార్థుల మరణాలపై బంద్ కు పిలుపునిచ్చిన బిజెపి నాయకులు
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో **ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జరిగిన అవకతవకల వలన 23 మంది అమాయక ఇంటర్ విద్యార్థులు…
ఆకతాయిల పనిపట్టిన షీటీమ్స్..
హైదరాబాద్ : విద్యార్థినులు, యువతులు, ఉద్యోగినుల వెంటపడుతున్న 38 మంది ఆకతాయిలను నెల రోజుల వ్యవధిలో అరెస్టు చేశారు. బాధితులు ఇచ్చిన…
10 నుంచి దోస్త్ దరఖాస్తులు…..
నమోదుకు తుది గడువు ఈ నెల 27ఈసారి 76 సహాయ కేంద్రాల్లోనూ అవకాశం హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో…
మాజీ ఐఏఎస్ ఖాతా నుంచి రూ.63 లక్షలు డ్రా..డ్రైవర్ అరెస్టు
హైదరాబాద్ : మాజీ ఐఏఎస్ అధికారిని మోసం చేసిన క్యాబ్ డ్రైవర్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్…