విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం…

అవుట్ లుక్ బిజినెస్ మ్యాగజైన్ చేంజ్ మేకర్స్ ఆఫ్ ఇండియా-2023 పేరుతో ప్రభావశీల వ్యక్తుల జాబితాను వెలువరించింది. ఇందులో స్థానం సంపాదించుకున్న…

అప్రమత్తం కావాల్సిన సమయం – సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!

ఏపీని మిచౌంగ్ తుపాన్‌ వణికిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ తుఫాను గమనం..తాజా పరిస్థితులపైన అధికారులతో సమీక్షించారు. కీలక ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర ఖర్చులు…

ఏపీ రాజధానిపై పార్లమెంటులో కేంద్రం ప్రకటన-మాస్టర్ ప్లాన్ ఆమోదంపై క్లారిటీ..!

ఏపీలో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రక్రియ చేపట్టి నాలుగేళ్లవుతోంది. దీనిపై సుప్రీంకోర్టులో ప్రస్తుతం కేసు పెండింగ్ లో ఉంది. ఈ…

కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు..

హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న…

బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ కీలక భేటీ.. కేసీఆర్ ఎక్కడ..?

తెలంగాణలో ఎన్నికల ఫలితాల వెలువడిన తర్వాత సీఎం కేసీఆర్ ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్ కు ఘన విజయం సాధించగానే సీఎం పదవికి…

కొత్త ప్రభుత్వం కోసం సిద్ధమవుతున్న సచివాలయం..

కొత్త ప్రభుత్వం కోసం సచివాలయం సిద్ధమవుతుంది. ఈమేరకు సాధారణ పరిపాలనా శాఖ ఛాంబర్లను సిద్ధం చేస్తోంది. సచివాలయంలో పాత బోర్డులను తొలగిస్తున్నారు.…

జీఎస్టీ వసూళ్లలో రూ.1.66 లక్షల కోట్ల గ్రోత్- నిర్మలా సీతారామన్..

దేశీయంగా 2017 జూలై 1 నుంచి పన్నుల వ్యవస్థలో సంస్కరణలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన జీఎస్టీ వసూళ్లు.. ఈ…

ఢిల్లీకి బయలుదేరిన డీకే..

తెలంగాణ సీఎల్పీ నేత ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎల్పీ నేత ఎంపిక పూర్తి కాకపోవడంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్…

‘యానిమల్’ మూవీపై నాలుగు పేజీల రివ్యూ ఇచ్చిన ఆర్జీవీ..

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. రెండు రోజుల్లో ఏకంగా రూ.236…

విశాఖ వేదికగా 50 దేశాలతో మిలాన్‌–2024..

విశాఖ వేదికగా మిలాన్‌–2024 నిర్వహించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించినట్టు తూర్పు నావికా దళాధిపతి, వైస్‌ అడ్మిరల్‌ పెంథార్కర్‌ వెల్లడించారు. వచ్చే…