పెన్షన్ లబ్దిదారులకు సీఎం జగన్ లేఖ..

ఏపీలో పెన్షన్లు రూ.3వేలకు పెంచిన నేపథ్యంలో 66 లక్షల మంది లబ్ధిదారులకు సీఎం జగన్ లేఖ రాశారు. దీంతో రేపు పెన్షన్…

ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు..

ఇంట‌ర్ పబ్లిక్‌ పరీక్షలకు ఆలస్య రుసుంతో సహా ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. నామినల్‌ రోల్స్‌లో తప్పులు సరిదిద్దుకునే గడువు కూడా…

డార్లింగ్ ఫ్యాన్స్ కు పొంగల్ గిఫ్ట్.. ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ అప్డేట్..

సలార్ సీజ్ ఫైర్- పార్ట్ 1 కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో రెండో వారం కూడా…

50 శాటిలైట్లను ప్రయోగిస్తాం: ఇస్రో చైర్మన్

వచ్చే ఐదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. శక్తిమంతమైన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే…

ఇండియన్‌ నేవీ ఎపాలెట్స్‌ డిజైన్‌లో మార్పు..

భారత నౌకాదళం తాజాగా అడ్మిరల్‌ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన బ్యాడ్జీలను విడుదల చేసింది. అడ్మిరల్‌, వైస్‌ అడ్మిరల్‌, రేయర్‌…

టీడీపీ- జనసేన మధ్యలో బీజేపీ..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ కూటములు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన కూటమిగా వెళ్తున్నట్లుగా…

నలుగురు సిట్టింగ్‌లకు నో టికెట్..!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు దాదాపుగా ఖరారైంది. మొత్తం 19 స్థానాలకు గాను 11మంది సిట్టింగ్ లకు…

రూ.400 కోట్లతో 1,050 కొత్త బస్సులు..

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కొత్త…

ప్రజాపాలనపై సీఎస్ శాంతికుమారి టెలీకాన్ఫరెన్స్..

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి 2వ రోజు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ఇవాళ…

అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో గోల్డ్‌ ఏటీఎం ప్రారంభం

గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ ప్రాంగణంలో గోల్డ్‌ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లేదా యూపీఐ…