అన్నదాతలకు శుభవార్త.. ఒకేసారి రూ.2 లక్షల రైతు రుణ మాఫీ..!

తెలంగాణలో అధికారంలోకి రాగానే రూ.2 లక్ష రైతు రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించింది.…

వచ్చే నెల నుంచే గృహజ్యోతి..

రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఆభయ హస్తం దరఖాస్తులు స్వీకరించింది. ఆభయ హస్తం దరఖాస్తు వివరాలను…

సంక్రాంతికి టీడీపీ ఫస్ట్ లిస్ట్..? ఆ జాబితాలో చోటు వీరికే..!

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్ధుల ప్రకటనకు కసరత్తు చేస్తోంది. జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి…

కాళేశ్వరం అవినీతి.. మూడురోజులు ఇరిగేషన్ కార్యాలయాల్లో సోదాలు..

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను తేల్చేందుకు మూడురోజులు ఇరిగేషన్‌ కార్యాలయాల్లో విజిలెన్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా…

పెట్టుబడులకు గూగుల్ సిద్ధం..

గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం…

కరోనా ముప్పు ఇంకా తొలగలేదు: WHO చీఫ్‌ టెడ్రోస్‌

ప్రపంచానికి కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్‌…

ప్రారంభానికి సిద్ధమైన ‘అటల్ సేతు’ ప్రారంభం

భారత్‌లోనే అతిపొడవైన సముద్ర వంతెన ‘అటల్ సేతు’ని ప్రధాని మోదీ జనవరి 12న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వంతెనపై రాకపోకలకు అధికారులు…

ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు చివ‌రిసారిగా పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈనెల 31 నుంచి ఫిబ్ర‌వ‌రి 9 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో…

2035 నాటికి స్పేస్ స్టేష‌న్ నిర్మించాలి: ఇస్రో చీఫ్..

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష సదస్సు జరుగుతోంది. ఆ సమావేశంలో ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ 2035 నాటికి అంతరిక్ష…

దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు..

దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ గురువారం దాడులు నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌లోని 32 చోట్ల దాడులు చేపట్టింది. ఇవాళ…