కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, మహేశ్‌ గౌడ్..?

తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్‌ హైకమాండ్ సోమవారం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ స్థానాలకు టీపీసీసీ…

ఫిబ్రవరి 14 నాడు బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పెండ్లికి శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారికి ఆహ్వానం..

    చిత్తూరు జిల్లా, పుంగనూరులో బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి స్వగృహమునకు వెళ్లిన…

తొలి ఓటు వేయనున్న ఎన్టీఆర్, రామ్ చరణ్..!

సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మంగా భావించే అవార్డుల్లో ‘ఆస్కార్’ ఒకటి. ఈ ఏడాది నిర్వహించే ఆస్కార్ అవార్డుల వేడుకకు సంబంధించి ఓటింగ్…

హెచ్1బీ వీసాలో కీలక మార్పులు..

హెచ్1బీ వీసాలకు సంబంధించిన కీలక సమాచారంతో అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్‌లో…

ఈ నెల 22న మద్యం దుకాణాలు, బార్‌లు బంద్‌..

ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో శ్రీరాముని ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ…

భారత్ పై కేంద్ర మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు…

నాగ్‌పూర్‌లో జరిగిన ‘భౌగోళిక రాజకీయాల్లో భారత్ పురోగమనం’ కార్యక్రమంలో విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ…

స్వర్ణయుగం-సంక్రాంతి.. మందడంలో చంద్రబాబు, పవన్ భోగి వేడుకలు..

అమరావతి గ్రామం మందడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ భోగి పండగలో పాల్గొన్నారు.అమరావతి ఐక్యకార్యచరణ సమితి ఆధ్వర్యంలో తెలుగు…

పారిశ్రామిక కారిడార్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వినతి..

హైద‌రాబాద్-విజయవాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు…

చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ..

ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. సంక్రాంతి సందర్భంగా పవన్‌ను చంద్రబాబు విందుకు ఆహ్వానించారు.…

ఫిబ్రవరిలోగా రైతుబంధు నగదు..?

తెలంగాణలో రైతుబంధు లబ్ధిదారులకు త్వరలోనే ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. సంక్రాంతి పండుగ అనంతరం నిధుల కొరత సమస్య తీరనుంది. కేంద్రం మంజూరు…