వైసీపీ ఐదో జాబితా విడుదలకు కసరత్తు…
ఏపీలో వైసీపీ చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా ఐదో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఇప్పటికే నాలుగు…
కొవ్వూరు టూ గోపాలపురం.. నియోజకవర్గ మార్పు వనితకు కలిసొస్తుందా..?
వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లు కైవసం చేసుకునేలా.. వైనాట్ 175 నినాదంలో దూసుకుపోతున్న వైసీపీ.. పక్కా ప్రణాళిక ప్రకారం సీట్ల విషయంలో…
మూసీ నదికి పునర్ వైభవం.. పక్కా ప్లాన్తో సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన కొనసాగుతోంది. మూసీ నదీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు గాను థేమ్స్…
మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం..
71వ ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 28 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదిక కానుంది.…
అయోధ్యలో విధ్వంసం సృష్టించి.. సీఎంను చంపేస్తాం: ఖలిస్తానీ ఉగ్రవాది..
అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్టకు సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి సమయంలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరిక సందేశం పంపాడు.…
అయోధ్యకు బయలుదేరిన టీటీడీ వాహనాలు..
అయోధ్య రామాలయానికి తిరుమల శ్రీవారి ప్రసాదాలను పంపుతామని ప్రకటించింది టీటీడీ. ఈ నెల 22న రామాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు…
ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన..
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతమైంది. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది…
అదే నేను చేసిన పెద్ద తప్పు: సమంత..
జీవితంలో తన ఇష్టాయిష్టాలను గుర్తించడంలో విఫలమయ్యానని, అదే తాను చేసిన పెద్ద తప్పు అని స్టార్ హీరోయిన్ సమంత చెప్పుకొచ్చింది. ఇటీవల…
వైఎస్ జగన్ పాత్రలో నటించడం చాలా కష్టం: హీరో జీవా..
తమిళ నటుడు జీవా నటించిన తాజా చిత్రం ‘యాత్ర 2’. 2019లో వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతోంది. ఇందులో వైఎస్…
350 బాక్సులు.. లక్ష లడ్డూలు.. అయోధ్యకు తిరుమల శ్రీవారి ప్రసాదం..
అయోధ్యకు పంపేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం సిద్ధమైంది. ఈ నెల 22న రామమందిరం ప్రారంభోత్సవం రోజు భక్తులకు ఈ లడ్డూలు…