టీడీపీ, జనసేన పొత్తు.. కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు..
2014 ఎన్నికల్లో మిత్రులు. 2019 ఎలక్షన్లో మాత్రం విడివిడిగా పోటీ చేశారు. తర్వాత కాలంలో వైసీపీ విధానాలను ఎండగట్టడంతో భాగంగా ఏకమయ్యారు.…
కేసీఆర్ తో ముగిసిన బీఆర్ఎస్ ఎంపీల భేటీ..పలు కీలక నిర్ణయాలు..!
రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో గులాబీ బాస్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు.. ఎందుకంటే..?
బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన సతీమణి నీలిమపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు…
నిప్పులు చెరిగిన తెలంగాణ గవర్నర్ రిపబ్లిక్ డే ప్రసంగంలో సంచలనం..
దేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటైన…
హైదరాబాద్ మెట్రో ఫేస్-2 విస్తరణకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ (Metro Phase-2) విస్తరణ ప్రతిపాదనలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) ఆమోదం…
కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు..!
లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. మేడిగడ్డ పిలర్లు కుంగడంతో నీరు ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే…
జబర్ధస్ వేణు దర్శకత్వంలో నాని సినిమా..?
డైరెక్టర్గా మొదటి సినిమా బలగంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంత చేసుకున్నారు జబర్దస్త్ వేణు. అయితే, తన నెక్ట్స్ సినిమా హీరో…
రానా ‘రాక్షస రాజు’లో మోహన్ లాల్..?
తేజ డైరెక్షన్లో దగ్గుబాటి రానా హీరోగా వస్తున్న సినిమా ‘రాక్షస రాజు’. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ నుంచి…
కశ్మీర్లో కొత్త శకం ప్రారంభం–: అమిత్ షా..
కశ్మీర్లో కొత్త శకం ప్రారంభమయ్యిందని.. హర్తాళ్లు, సంఘటిత నిరసనలు, రాళ్ల దాడి యుగం ముగిసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా…
భారత్ జోడో న్యాయ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఢిల్లీకి రాహుల్ గాంధీ..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో…