మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్…

కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్రప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ…

రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్‌ ప్రసంగంపై చర్చ..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 4 రోజుల పాటు నిర్వహించాలని బిజినెస్ అడ్వై జరీ కమిటీ (బీఏసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. నిన్న…

సైనిక బలగాలపై భారత్ కీలక నిర్ణయం..

మాల్దీవుల-భారత్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత విదేశి వ్యవహారాల మంత్రిత్వ శాఖ…

వచ్చే వారంలో ‘కల్కి 2898ఏడీ’ కొత్త షెడ్యూల్..!

నాగ్ అశ్విన దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898ఏడి’ మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ వచ్చే వారంలో…

నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకం.. మోదీ సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ పార్టీపైనా, భారత్ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపైనా ప్రస్తుత పీఎం మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి…

మొదలైన దరఖాస్తుల స్వీకరణ..

ఏపీలో టెట్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభమైంది. ఫిబ్రవరి 18వ తేదీ వరకు అప్లికేషన్ కు గడువుంది.…

కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు.. ఒకరి మృతి..!

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పంజాబ్ కార్మికులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు.…

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఓటాన్ అకౌంట్ పై చర్చ జరుగుతుండగా టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. కాగా ఓటాన్…

ప్లాస్టిక్ నోట్లపై కేంద్రప్రభుత్వం క్లారిటీ..

దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లు రానున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ప్లాస్టిక్ నోట్లపై పార్లమెంటులో…

ధరణి పేరుతో 38వేల ఎకరాలు మాయం…?

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ధరణిని అడ్డుపెట్టుకుని వేల ఎకరాల భూములు మాయమయ్యాయి. TSIICలో దాదాపు 63 వేల ఎకరాల భూములుండగా..…