ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ.1300 కోట్లు..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మరోసారి విరాళాలు పోటెత్తాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) తాజాగా…

రేషన్ కార్డులపై సీఎం తీపి కబురు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు తెల్ల రేషన్ కార్డు కావాల్సిందే. ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ కోసం తెల్ల రేషన్…

తెలుగు తేజానికి భారతరత్న..

తెలుగుతేజం, మాజీ ప్రధానమంత్రి, దివంగత పాములపర్తి వెంకట నరసింహారావుకు.. అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆయనకు భారతరత్న అవార్డును ప్రకటించింది కేంద్ర…

మెగాస్టార్ చిరంజీవికి గవర్నర్ అభినందనలు..

పద్మవిభూషణ్ చిరంజీవిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై అభినందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం భారత రెండో అత్యున్నత పురస్కారమైన…

ఓటీటీలో విడుదలైన సినిమాలు ఇవే…..

ఈ వారం థియేటర్స్ తో పాటు ఓటీటీలో కూడా అరడజను వరకు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గుంటూరు కారం, అయలాన్ మూవీలు…

నీట్‌ నోటిఫికేషన్‌ విడుదల…

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్‌ (యూజీ)-2024 పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దరఖాస్తులు…

18 నుంచి భారత్‌లో మిస్ వరల్డ్ పోటీలు..

మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ పోటీలకు భారత్‌ వేదిక కానుంది. ఈ నెల 18 నుంచి మార్చి 9 వరకు పోటీలు…

ఎన్నికల వేళ.. సీఎం జగన్ మరో ముందడుగు..

ఎన్నికల వేళ సీఎం జగన్ జోరు పెంచారు. ఈ నెల 13వ తేదీన విశాఖలో బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆడుదాం ఆంధ్రా…

కీలకమైన జిల్లాలో టీడీపీ, జనసేన అభ్యర్థులు ఖరారు..!

ఏపీలో వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలకు కీలకమైన జిల్లా గుంటూరు. ఎందుకంటే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా తర్వాత అత్యధిక అసెంబ్లీ స్థానాలు…

నేడు అయోధ్య రామాలయంపై లోక్‌సభలో చర్చ..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంపై శనివారం లోక్‌సభలో చర్చ జరుగనుంది. బీజేపీ సీనియర్ నేత సత్యపాల్ సింగ్ రామ మందిర నిర్మాణం, బాలరాముడి…