రామేశ్వరం కేఫ్‌ నిందితుడి ఆచూకీ కోసం ఎన్‌ఐఏ భారీ నజరానా

భారత్‌లో ఐటీ కారిడార్‌ని కలిగిన నగరం బెంగళూరు. ఈ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం రామేశ్వరం కేఫ్‌. ఈ కేఫ్‌కి…

భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో.. ప్రారంభించిన ప్రధాని మోదీ..

దేశంలో తొలిసారి 1984లో మెట్రో రైలు సేవలు కోల్‌కతాలోనే మొదలయ్యాయి. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ నగరం మరో…

‘8 శాతానికి చేరువలో భారత్ జీడీపీ’..

ఈ ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ 8 శాతానికి చేరువలో ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అంచనా వేశారు. ప్రస్తుత…

నేడు ఢిల్లీకి చంద్రబాబు.. పొత్తుల లెక్కలు తేలుతాయా..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. పొత్తుల…

జనసేన పోటీ చేసే సీట్లు ఇవేనా..!

టీడీపీ- జనసేన నడుమ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 6, తూర్పుగోదావరిలో 5, విశాఖపట్నం జిల్లాలో 4,…

రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభం.. సమస్యలు పరిష్కారమే లక్ష్యం..

తెలంగాణలో కొత్త కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో…

ఏటా 10 వేల ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, బీమా రంగాల్లో ఏటా 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఇందుకు…

బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు..

అల్వాల్ పోలీస్ స్టేషన్ లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎల్అర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ…

ఇందిరమ్మ ఇళ్లు.. మరో కీలక ప్రకటన..

ఈ నెల 11న భద్రాచలంలో ప్రారంభించే ఇందిరమ్మ ఇల్లు పథకంపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఈ పథకం…

శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్

టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. రెండేళ్ల క్రితం ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ప్రేక్షకు ముందుకు…