రూ.85 వేల కోట్ల కొత్త ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన..
ప్రధాని నరేంద్ర మోదీ నేడు రూ.85 వేల కోట్ల విలువైన పలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయునున్నారు. తొలుత పలు రైళ్లను…
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై నేడు కేబినెట్ మరోసారి నిర్ణయం..
తెలంగాణలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీల భర్తీపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మరోసారి నిర్ణయం…
నేడు మరో 2 కొత్త వందేభారత్లు ప్రారంభం..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్ ఇవాళ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్ వందేభారత్…
ఎస్బీఐకి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి అదనపు సమయం ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. బ్యాంకు…
ఇన్శాట్-3డీఎస్ సక్సెస్..
ఇస్రో ప్రయోగించిన వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్-3డీఎస్ ప్రయోగం సక్సెస్ అయింది. ఇన్శాట్ తాజాగా భూ చిత్రీకరణను ప్రారంభించింది. అందులోని 6-ఛానల్ ఇమేజర్,…
‘టైటానిక్’ సరసన ‘ఆర్ఆర్ఆర్’..
RRR చిత్రం మరో అరుదైన ఘనతను అందుకుంది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డు వేడుకల్లోనూ తళుక్కుమంది. సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు రూపొందించే…
ఆస్కార్ నామినీలకు రూ.1.4 కోట్ల బంపరాఫర్..
అమెరికాలోని లాస్ఏంజిల్స్లో ఆస్కార్ అవార్డు-2024 వేడుక అట్టహాసంగా జరుగుతోంది. అయితే ఆస్కార్ నామినేషన్స్లో ఉన్న వాళ్లలో 20 మందికి ‘డిసెంటివ్ అసెట్స్…
సదాశివపేటతాసిల్దార్ గారు దళితులకు కేటాయించిన ఇండ్ల స్థలాలకు రక్షణ కల్పించాలి- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్…
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంకు చెందిన దళితులకు సదాశివపేట తహసిల్దార్ కార్యాలయం వారు 9 ఇండ్ల స్థలాల(ప్లాట్లు)ను, వెంకటాపురం , ఇశ్రితాబాద్…
కవిత సంచలన నిర్ణయం.. భారత జాగృతి కమిటీలన్నీ రద్దు..
భారత జాగృతి అధినేత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత జాగృతి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు అధ్యక్షురాలు…
ఖాళీ అవుతున్న కారు.. లోక్ సభ ఎన్నికలకు ముందే కేసీఆర్ బేజారు..!
తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదురు కాబోతుంది. పార్లమెంటు ఎన్నికలకు…