రంగంలోకి జనసేనాని, శక్తిపీఠంలో పూజలు, ఆ తర్వాతే..!..

ఏపీలో ఎన్నికల వేడి క్రమక్రమంగా పెరుగుతోంది. ఓ వైపు వైసీపీ, మరోవైపు టీడీపీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఈ జాబితాలోకి జనసేన అధినేత…

‘తాజ్‌‌మహల్‌ను శివాలయంగా ప్రకటించండి’..

ప్రపంచంలో ఏడో వింతగా పేరొందిన తాజ్‌మహల్‌‌పై మరోసారి వివాదం నెలకొంది. తాజ్‌‌మహల్‌ను తేజో మహాలయగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఉత్తరప్రదేశ్‌ కోర్టులో…

31లోగా ఇవి పూర్తి చేయండి….

ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించి, అప్‌డేటెడ్ రిటర్నులు దాఖలు చేయడానికి మార్చి 31 వరకూ గడువుంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి…

కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం: కేటీఆర్..

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ను నేతలు వీడుతుండటంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్…

నేడు రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమావేశం..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ పీఈసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులు,…

దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు..

కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు…

వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన..

ఏపీలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. తొలి విడతగా 70 అసెంబ్లీ…

బీజేపీ నేతలను కలవరపెడుతున్న లెక్కలు.

ఏపీలో పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి లెక్కలు చూసి బీజేపీ…

కర్నూల్ జిల్లా సిద్ధమా?: సీఎం జగన్..

సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నంద్యాల జిల్లాలో ముగించుకుని కర్నూలు జిల్లాకు చేరుకుంది. ఈరోజు మొత్తం…

సంక్రాంతి బరిలో కాంతార-2..!

కన్నడ హీరో రిషభ్ శెట్టి నటించిన ‘కాంతార’ మూవీ 2022లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించింది. రూ.20…