వేసవికాలం దృష్టిలో ఉంచుకో ని త్రాగు నీరు వృధా చేయరాదు ఆలా చేస్తే కటిన చర్యలు, సదాశివపేట మునిసిపల్ కమిషన్ టీ. శివాజీ.
తేది:5-03-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశిపేట పట్టణ క్రైమ్ రిపోర్ట్ ఆర్.నవాజ్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో వేసవి కాలం…
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అవగాహన వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.
తేది:5-03-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్. మెదక్ జిల్లా : కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి…
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పారువెల్లి దుర్గ భవానికి నారి కీర్తి అవార్డు 2026.
తేది:05-02-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళి కృష్ణ. హైదరాబాద్: రవీంద్ర భారతి లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో…
మెదపల్లి గ్రామంలో ‘ప్రజాబాట’: విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారుల హామీ.
తేది:05-03- 2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్. సంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాబాట’…
పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు MRPS MSP ఆధ్వర్యంలో మహా ధర్నా .
తేది:05-03-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్. వరంగల్ జిల్లా: ధర్నా అనంతరం కాంగ్రెస్ పార్టీ…
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఈ జిల్లానే టాప్..?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ..! వాటి పై చర్చ..!
రెండురోజుల టూర్కి ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్రమంత్రులు.. ఇంకోవైపు పార్టీ అగ్రనేతలతో ఆయన…
రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు.. తెలంగాణ నుంచి అభిషేక్, వేం నరేందర్రెడ్డి..
దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు గడువు నేటితో ముగియనుంది. గురువారం చివరిరోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తెలంగాణ నుంచి…
తిరుమల లడ్డూ ప్రసాదంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం..! మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు..!
తిరుమల లడ్డూ ప్రసాదంపై జరిగిన స్వల్పకాలిక చర్చ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సభ ప్రారంభమైనప్పటి నుంచీ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య…
చంద్రబాబుకు దేవుడంటే భయం,భక్తి లేదు: జగన్..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా దెబ్బతీశారని వైఎస్సార్ కాంగ్రెస్…