యూపీఎస్సీ పరీక్షలు రాసే వారికి రూ. 3 వేలు : సుప్రీంకోర్టు

అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అరుదైన ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ వెలుపల యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే వారికి…

భూ వివాదం.. మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్..

మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన ఒక భూమి కోర్టు వివాదంలో ఉంది.…

కేయూ వీసీ రమేశ్‌పై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం..

కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేశ్‌పై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. వర్సిటీలోని భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోకుండా కబ్జాదారులకు…

సిట్ ఎంక్వైరీ, ఆ ప్రాంతాల్లో టూర్, నేతలను అరెస్ట్ చేసే ఛాన్స్..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ఎంక్వైరీ మొదలు పెట్టేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్…

ఏపీలో ఆ 3 జిల్లాలకు కొత్త పోలీసులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఇటీవల ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసిన మూడు…

బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ నింపొద్దు.. ఈసీ ఆదేశం..

ఎన్నికల సంఘం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలోని పెట్రోల్ బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలను…

‘ఆర్సీ16’లో రష్మిక మందన్నా…?

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ‘ఆర్సీ16’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ…

బుజ్జితో ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన ప్రభాస్..

‘డార్లింగ్స్.. మన జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి’ అంటూ అందరిలోనూ ఆసక్తి పెంచిన హీరో ప్రభాస్ బుజ్జితో ఫ్యాన్స్…

నిందితుల జాబితాలో ఆప్.. కోర్టుకు తెలిపిన ఈడీ..

ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చాలని అత్యున్నత న్యాయస్థానానికి దర్యాప్తు సంస్థ ఈడీ శుక్రవారం పేర్కొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్…

బీజేపీకి 400 సీట్లు వస్తే, పీఎంగా అమిత్ షా, కమలనాధుల్లో చర్చ..

నరేంద్రమోదీ తర్వాత ప్రధానమంత్రి అమిత్ షా అవుతారా? ఈ మధ్యకాలంలో దీనిపై ఎందుకు చర్చ జరుగుతోంది? 400 పైచిలుకు సీట్లను బీజేపీ…