‘సత్యం తోడుగా ఉన్నంత వరకు’.. సీబీఐ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత ఘాటు స్పందన

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరోసారి విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేయడంపై కల్వకుంట్ల కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా…

అనర్హత పిటిషన్లపై స్పీకర్‌కు డెడ్‌లైన్: సుప్రీంకోర్టు తీర్పుతో కాలయాపనకు అడ్డుకట్ట!

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై నెలకొన్న న్యాయపోరాటం సుప్రీంకోర్టు తీర్పుతో ఒక కొలిక్కి వచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో…

దేశంలోనే తొలి అటానమస్ షిప్ యార్డ్: జువ్వలదిన్నెలో శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రక్షణ మరియు పారిశ్రామిక రంగాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద దేశంలోనే…

ఇంద్రేశం గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

తేది:11-03-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. సంగారెడ్డి జిల్లా : మార్చి 11, 2026…

బాధిత కుటుంబానికి రూ.5,00,000/-ల LOC కాపీని అందజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

తేది:11-03-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్. వరంగల్ జిల్లా: హన్మకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం…

మృతుల కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు.

తేది:11-03-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని చౌటపల్లి…

మెదక్ పట్టణంలోని రామ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఆరోగ్య శాఖ రిటైర్డ్ పీహెచ్‌ఎన్ (PHN) మేకల మాణిక్యమ్మ (77) వృద్ధాప్యంతో తన నివాసంలో మృతి చెందారు.

తేది:11-03-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్. మెదక్ జిల్లా: మేకల మాణిక్యమ్మ ఆరోగ్య శాఖలో 33 సంవత్సరాలు…

ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డ్: ఓవర్సీస్‌లో పవన్ కల్యాణ్ సునామీ.. ప్రీ సేల్ కలెక్షన్స్ ఇవే!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద…

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల గురించి తన మనసులోని అభిప్రాయాలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుండబద్ధలు కొట్టారు. ఒక…

హైదరాబాద్ టు థాయ్‌లాండ్ విమానానికి తప్పిన ప్రమాదం: పుకెట్ ఎయిర్‌పోర్ట్‌లో హార్డ్ ల్యాండింగ్!

హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌లోని పుకెట్‌కు 133 మంది ప్రయాణికులతో వెళ్లిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పుకెట్ అంతర్జాతీయ…