సింహాచలంలో చందనోత్సవం వేళ తీవ్ర విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి..!
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం.. తీవ్రంగా వీచిన గాలులు.. అప్పుడే నిర్మించిన గోడ.. ఈ మూడు సింహాద్రి అప్పన్న స్వామి…
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ డ్రాగన్ రిలీజ్ డేట్ ఫిక్స్..! ఎప్పుడంటే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కేజీఎఫ్, సలార్ చిత్రాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.…
మే 1 నుంచి రైల్వే శాఖ కొత్త రూల్…!
తరచూ రైలు ప్రయాణాలు చేసేవారికి భారతీయ రైల్వే ఒక ముఖ్యమైన అప్డేట్ను ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న…
మిస్ వరల్డ్ పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ – 2025 పోటీలకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి…
సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానమంత్రి మోదీ కీలక భేటీ..
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో, భద్రతా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం…
నాసా-ఇస్రో మిషన్లో అంతరిక్ష యాత్రకు భారత ఐఏఎఫ్ పైలట్..
భారత అంతరిక్ష యాత్రల చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత వాయుసేన (ఐఏఎఫ్) అధికారి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ నియామకం..
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రాబోతున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ…
కాశ్మీర్లో మరో దాడికి కుట్ర.. కీలక నిర్ణయం తీసుకున్న జమ్మూ సర్కార్..!
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం స్థానికులు, టూరిస్టుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది.…
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక అల్టిమేటం జారీ..!
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక అల్టిమేటం జారీ చేశారు. లే అవుట్ల రూపాన్ని ఏ మాత్రం మార్చకూడదని.. ఒకవేళ ఎవరైనా…
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు ఊరట..!
ఎట్టకేలకు డిఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. దరఖాస్తులు సమయంలో సాఫ్ట్వేర్లో లేనిపోని సమస్యలు తలెత్తాయి. చాలామంది ఇబ్బందులుపడ్డారు.…