డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం..! రక్షణ దళాల్లో పని చేస్తున్న సైనికులకు తీసి కబురు..!
రక్షణ దళాల్లో పని చేస్తున్న సైనికులకు తీసి కబురు చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సేవలందిస్తున్న సైనికులు, మాజీ…
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..!
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసి బస్సు డివైడర్ను ఢీ కొట్టడంతో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.…
ఐపీఎల్ ను ఒక వారం పాటు నిలిపివేస్తున్నాం: బీసీసీఐ అధికారిక ప్రకటన..
ప్రస్తుతం జరుగుతున్న టాటా ఐపీఎల్ 2025ను తక్షణమే వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారిక…
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం .. ఎమ్మెల్యేగా వచ్చే వేతనం మొత్తం ఇక వారికే..
పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తన ఎమ్మెల్యే వేతనాన్ని నియోజకవర్గంలోని…
ఆపరేషన్ ‘కగార్’ నిలిపివేత.. కర్రెగుట్టల నుంచి సరిహద్దుకు బలగాలు..
దేశ సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సీఆర్పీఎఫ్) బలగాల కదలికల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.…
భారత్ నుంచి మనల్ని కాపాడేది అమెరికానే..! పాక్ మాజీ అధికారి కీలక వ్యాఖ్యలు..
తమను భారత్ నుంచి అమెరికానే కాపాడాలని పాకిస్థాన్ విశ్రాంత ఎయిర్ మార్షల్ మసూద్ అక్తర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో…
తెలంగాణ ప్రభుత్వం ‘ఆపరేషన్ చేయూత’ ఎఫెక్ట్… 38 మంది మావోయిస్టుల లొంగుబాటు..
తెలంగాణ ప్రభుత్వ కల్పిస్తున్న పునరావాస విధానాలు, శాంతియుత జీవనంపై ఆశతో, నిషేధిత సీపీఐ-మావోయిస్టు పార్టీకి చెందిన 38 మంది సభ్యులు శుక్రవారం…
టీమిండియా అభిమానులకు షాకింగ్ న్యూస్.. టెస్టులకు కోహ్లీ గుడ్బై..?
భారత క్రికెట్ అభిమానులకు మరో షాక్. టీమిండియా మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టు…
భారత్-పాక్ ఉద్రిక్తతలు.. జీ7 దేశాల కీలక పిలుపు..
భారత్, పాకిస్థాన్లు అత్యంత సంయమనం పాటించాలని, తక్షణమే సైనిక ఘర్షణను తగ్గించుకుని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రపంచంలోని పారిశ్రామికంగా అభివృద్ధి…
అమృత్సర్లో పాక్ డ్రోన్లను కూల్చివేసిన భారత్ .. !
భారత – పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ సైన్యం శుక్రవారం రాత్రి భారత భూభాగంలోని పలు ప్రాంతాలపై డ్రోన్లు,…