కొత్త టోల్ పాలసీ తీసుకువస్తున్న కేంద్రం..
జాతీయ రహదారులపై తరచూ ప్రయాణాలు చేస్తూ టోల్ ట్యాక్స్, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్లతో ఇబ్బందులు పడే వాహనదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది.…
భారత్ లో రెండు కొత్త కరోనా వేరియంట్ల గుర్తింపు..
భారతదేశంలో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కేరళ,…
నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..!
దేశ జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంతో భారత్.. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. జపాన్ను అధిగమించి ముందుకు…
పవన్ ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది ఎప్పుడంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం OG. ప్రస్తుతం పవన్ తన సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తను…
అల్లు అర్జున్,అట్లీ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్..!
అల్లు అర్జున్ (Allu Arjun).. సుకుమార్(Sukumar ) దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులర్ కి…
కవిత కొత్త పార్టీ..? కేసీఆర్తో కేటీఆర్ భేటీ..!
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. బీఆర్ఎస్ లో జరుగుతోన్న…
మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచలన ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు..!
తెలంగాణ సర్కార్ హైదరాబాద్ కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ – 2025 పోటీల నుంచి మిస్ వరల్డ్…
సాల్వో నుంచే టెర్రరిస్టులకు జిలెటిన్ స్టిక్స్.. బయటపడ్డ సంచలన విషయాలు..
ఛత్తీస్గఢ్కు చేరుతున్న జెలిటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలపై నిగ్గు తేల్చారు తెలంగాణ పోలీసులు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే మావోయిస్టులకు పేలుడు…
వైసీపీలో టెన్షన్..! మాజీ మంత్రి కాకాణి అరెస్ట్..!
రుస్తుం మైన్స్ కేసులో అరెస్ట్ అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఇవాళ వెంకటగిరి కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఆయన్నిఆదివారం…
పల్నాడు డబుల్ మర్డర్ కేసు.. పరారీలో పిన్నెల్లి బ్రదర్స్..
వైసీపీకి అధికారం పోయిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్కు కష్టాలు రెట్టింపు అయ్యాయి. పల్నాడులో జరిగిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య…