17 సార్లు మిస్సయిన ట్రోఫీ 18వ సారి చిక్కింది… ఐపీఎల్-2025 ఛాంపియన్ ఆర్సీబీ..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ సమరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చరిత్ర సృష్టించింది.…

మరో కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సాప్..!

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అత్యధికంగా ఉపయోగిస్తున్న యాప్‌లలో వాట్సాప్ ఒకటి. కోట్లాది మంది వాట్సాప్ యూజర్లు ఉన్నారు. వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని…

ఆపరేషన్ సిందూర్‌లో 9 పాక్ విమానాలు ధ్వంసం..

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ దాడిలో…

పంజాబ్‌‌లో పాక్ స్పై..! మరో గూఢచారి అరెస్ట్..!

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, బయ్యా సన్నీయాదవ్‌లే కాదు.. డజన్ల మంది దరిద్రులు పాకిస్తాన్‌తో అంట కాగారు. దేశ రహస్యాలను దాయాది దేశానికి…

రియల్ టైమ్ పోలింగ్ శాతం తెలిపే కొత్త యాప్.. లాంచ్ చేసిన ఎన్నికల కమిషన్..

భారత ఎన్నికల సంఘం (ECI) ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, వేగాన్ని పెంచడానికి ఒక కొత్త సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ కొత్త…

ఫార్ములా-ఈ రేసు కేసు ముగింపు దశకు చేరుకుందా..? కేటీఆర్‌ను ఎప్పుడు విచారిస్తున్నారు..?

ఫార్ములా-ఈ రేసు కేసు ముగింపు దశకు చేరుకుందా? జూన్ చివరి నాటికి ఫైనల్ ఛార్జిషీటు వేయాలని ఏసీబీ భావిస్తోందా? కేటీఆర్‌ను ఎప్పుడు…

బీజేపీకి రాజా సింగ్ గుడ్ బై..? కారణం అదేనా..?

క్రమశిక్షణకు మారుపేరైన ఆ పార్టీకి కొరకరాని కొయ్య ఆ నేత. తన మాటలతోనే మంటలను రాజేస్తూ.. సొంత పార్టీ నేతలనే ఉక్కిరి…

మహా ధర్నాలో కవిత.. !

కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్సీ కవిత. ఆయన ఏం తప్పు చేశారని…

సైకో పాలనకు అంతం పలికిన రోజు… సీఎం చంద్రబాబు ట్వీట్ వైరల్..

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి దాదాపు ఏడాది కానుంది. ప్రభుత్వం కంటే ఎన్నికల ఫలితాలు వచ్చి జూన్ నాలుగు నాటికి ఏడాది…

నేడే ఐపీఎల్ ఫైనల్ పోరు..! ఆర్సీబీ vs పంజాబ్..!

క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర…